వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్ భారీ ప్లాంటు

Photo Gallery
సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ తిరుపతి సమీపంలోని నాయుడుపేటలో రూ.6,000 కోట్ల పెట్టుబడితో సరికొత్త సోలార్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది.
ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించగా, ఇది అందుబాటులోకి వస్తే సమగ్ర సోలార్ కంపెనీగా ప్రీమియర్ ఎనర్జీస్ అవతరిస్తుంది.
Comments
Loading comments...