వార్తలకు తిరిగి వెళ్లండి
మొబైల్ యూజర్లకు షాక్: పెరగనున్న రీఛార్జ్ ఛార్జీలు

Photo Gallery
దేశీయ టెలికాం కంపెనీలు త్వరలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను 12-15 శాతం పెంచే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది.
5జీ నెట్వర్క్ విస్తరణ ఖర్చులను రాబట్టేందుకు రానున్న మూడు నాలుగు నెలల్లో ఈ ధరల పెంపు ఉండవచ్చని అంచనా.
Comments
Loading comments...