Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రొయ్యల మేత ధరల పెంపు

Vikranth Jun 13, 2026 7:08 AM అమరావతి 13 views2 days ago
రొయ్యల మేత ధరల పెంపు - Udayam Digital
ఏపీలో ఆక్వా రైతులకు ఫీడ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. వనామీ రకం రొయ్యల మేతపై కిలోకు ₹10, టైగర్ రొయ్యల మేతపై ₹12 చొప్పున ధరలు పెంచాయి. ఈ పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో రొయ్యల ధరలు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయి. తాజా పెంపుతో సాగు వ్యయం మరింత పెరిగి రైతులపై అదనపు భారం పడనుంది.

Comments

G
Loading comments...