Back to feed
రొయ్యల మేత ధరల పెంపు
Vikranth Jun 13, 2026 7:08 AM అమరావతి 13 views2 days ago

ఏపీలో ఆక్వా రైతులకు ఫీడ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. వనామీ రకం రొయ్యల మేతపై కిలోకు ₹10, టైగర్ రొయ్యల మేతపై ₹12 చొప్పున ధరలు పెంచాయి. ఈ పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి వచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో రొయ్యల ధరలు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయి. తాజా పెంపుతో సాగు వ్యయం మరింత పెరిగి రైతులపై అదనపు భారం పడనుంది.
Comments
Loading comments...

