వార్తలకు తిరిగి వెళ్లండి
కేంద్ర సెక్రటరీలతో పీఎం మోడీ అర్జెంటు మీటింగ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో (సెక్రటరీలతో) ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.
దేశంలో వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేయడం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్), పరిపాలనా విభాగంలో కీలక సంస్కరణలు తీసుకురావడమే అజెండాగా ఈ భేటీ సాగనుంది.
Comments
Loading comments...