వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియాల్లో పర్యటించనున్నారు. ఫ్రాన్స్లో జరిగే 52వ జీ7 సదస్సులో భాగస్వామ్య దేశంగా మోదీ పాల్గొంటారు. గ్లోబల్ సౌత్ సమస్యలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై ప్రపంచ నాయకులతో ఆయన చర్చిస్తారు.
పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక సమావేశాలు, వివా టెక్ సదస్సులోనూ పాల్గొంటారు.
Comments
Loading comments...

