Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పాయకరావుపేట అభివృద్ధిపై హోంమంత్రి అనిత ప్రకటన

Rohit Jun 10, 2026 12:34 PM విశాఖపట్నం 22 views5 days ago
పాయకరావుపేట అభివృద్ధిపై హోంమంత్రి అనిత ప్రకటన - Udayam Digital
జగన్ హయాంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. రాబోయే మూడేళ్లలో ఈ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు. గడిచిన రెండేళ్లలో నియోజకవర్గంలో రూ.1,150 కోట్లతో రవాణా, తాగునీరు, దేవాలయాల అభివృద్ధి వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని అనిత వెల్లడించారు.

Comments

G
Loading comments...