Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాంత్రోపిక్‌తో భాగస్వామ్యం; ఎల్‌టీఎమ్ షేర్లు అప్

నవీన్ రెడ్డి Jul 13, 2026 2:46 PM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
యాంత్రోపిక్‌తో భాగస్వామ్యం; ఎల్‌టీఎమ్ షేర్లు అప్ - Udayam Digital
ఐటీ సంస్థ ఎల్‌టీఎమ్ (LTM), ప్రముఖ ఏఐ సంస్థ యాంత్రోపిక్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటించడంతో సోమవారం దాని షేరు ధర 4% పెరిగి రూ.4,200కు చేరింది. ఈ ఒప్పందంలో భాగంగా క్లాడ్ ఏఐ మోడల్స్‌ను సంస్థ తన బ్లూవర్స్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లో అనుసంధానించనుంది. మరోవైపు, ఈ కంపెనీ పనితీరుపై సానుకూలంగా ఉన్న యాక్సిస్ సెక్యూరిటీస్, ఎల్‌టీఎమ్ షేరుకు రూ.4,560 టార్గెట్ ధరతో 'బై' రేటింగ్‌ను కొనసాగించింది.

Comments

G
Loading comments...