వార్తలకు తిరిగి వెళ్లండి
పార్లే మెగా ఐపీఓ.. మార్కెట్లోకి ఎంట్రీ

ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం పార్లే వచ్చే ఏడాది భారీ ఐపీఓ (IPO)కు సిద్ధమవుతోంది. ప్రధాని మోదీ ‘మెలోడీ’ రీల్తో ఈ సంస్థ స్టాక్స్ కోసం ఇటీవల నెటిజన్లు విపరీతంగా శోధించారు.
రూ.9,530 కోట్లకు పైగా ($1 బిలియన్) నిధుల సేకరణే లక్ష్యంగా కంపెనీ కసరత్తులు చేస్తోంది. లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువతో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.
Comments
Loading comments...