Back to feed




లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
Rajdeep Sardesai May 11, 2026 1:07 PM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago

డ్రైనేజీ పైప్లైన్ తొలగించేందుకు పది వేల రూపాయల లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పంచాయతీ కార్యదర్శి రాజాగౌడ్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన సర్పంచ్ భర్తను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
వీరిద్దరిపై కేసు నమోదు చేసి హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి
10 minutes ago
తెలంగాణ
గాజులరామారంలో అగ్నిప్రమాదం.. గీజర్ పేలి అపార్ట్మెంట్లో మంటలు
15 minutes ago
తెలంగాణ
మోదీని ముట్టుకున్నా.. నా జన్మ ధన్యం: తనికెళ్ల భరణి
18 minutes ago
తెలంగాణ