Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Rajdeep Sardesai May 11, 2026 1:07 PM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి - Udayam Digital
డ్రైనేజీ పైప్‌లైన్ తొలగించేందుకు పది వేల రూపాయల లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పంచాయతీ కార్యదర్శి రాజాగౌడ్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన సర్పంచ్ భర్తను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...