Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష: వేగవంతం చేయాలని ఆదేశం

Rahul Pandey Jun 05, 2026 6:28 AM హైదరాబాద్ 7 viewsabout 3 hours ago
పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష: వేగవంతం చేయాలని ఆదేశం - Udayam Digital
వచ్చే తొమ్మిది నెలల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి, నార్లాపూర్‌ నుంచి ఉదండాపూర్‌ వరకు నీటిని పారించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణకు నెలకు రూ.500 కోట్లు కేటాయిస్తామని, పనులను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని భూసేకరణ, పునరావాస పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.

Comments

G
Loading comments...