వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే తొమ్మిది నెలల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి, నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు నీటిని పారించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణకు నెలకు రూ.500 కోట్లు కేటాయిస్తామని, పనులను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని భూసేకరణ, పునరావాస పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
Comments
Loading comments...

