Back to feed
ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్ చేరుకున్నా ఒవైసీ
Dinesh Jun 14, 2026 6:09 AM అల్ ఇండియా 20 views1 day ago

రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ బహ్రైచ్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల కోసం తమ పార్టీ సన్నాహాలు, ఏర్పాట్లు చాలా ముమ్మరంగా, సానుకూలంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...



