Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఇంధన సంక్షోభం లేదు: చమురు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పురీ

Rohit Singh May 12, 2026 8:32 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
ఇంధన సంక్షోభం లేదు: చమురు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పురీ - Udayam Digital
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు దేశానికి ఒక మేల్కొలుపు అని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్ పురీ అన్నారు. ఇంధన ఉత్పత్తిని పెంచామని, ప్రస్తుతం దేశంలో ముడిచమురు కొరత లేదని స్పష్టం చేశారు. సుమారు 69 రోజులకు సరిపడా ముడిచమురు నిల్వలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. అమెరికా-ఇరాన్ వివాద నేపథ్యంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఇంధన సరఫరాలో ఆటంకాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు.

Comments

G
Loading comments...