Back to feed
పర్యాటక కేంద్రంగా నిజాంకొండ
Harika Jun 16, 2026 5:16 AM జోగులాంబ గద్వాల్ 5 viewsabout 1 hour ago

జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణానదిలో ఉన్న నిజాంకొండ పర్యాటక రంగంలో కొత్త ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. కోట మరియు ప్రకృతి అందాలు కలిగిన ఈ దీవిని అభివృద్ధి చేస్తే పర్యాటకులు భారీగా తరలివస్తారు.
త్వరలో రానున్న కృష్ణా పుష్కరాల నాటికి బోటింగ్, కాటేజీలు వంటి మౌలిక వసతులు కల్పిస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా అద్భుతంగా విరాజిల్లుతుంది.
Comments
Loading comments...



