వార్తలకు తిరిగి వెళ్లండి

జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణానదిలో ఉన్న నిజాంకొండ పర్యాటక రంగంలో కొత్త ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. కోట మరియు ప్రకృతి అందాలు కలిగిన ఈ దీవిని అభివృద్ధి చేస్తే పర్యాటకులు భారీగా తరలివస్తారు.
త్వరలో రానున్న కృష్ణా పుష్కరాల నాటికి బోటింగ్, కాటేజీలు వంటి మౌలిక వసతులు కల్పిస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా అద్భుతంగా విరాజిల్లుతుంది.
Comments
Loading comments...

