Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఎక్స్‌ప్రెస్‌వేపై కొత్త టోల్ విధానం

Jaya Jun 13, 2026 6:48 AM అల్ ఇండియా 12 views2 days ago
ఎక్స్‌ప్రెస్‌వేపై కొత్త టోల్ విధానం - Udayam Digital
బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై దూరం ఆధారిత టోల్ విధానాన్ని అమలు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ యోచిస్తోంది. ప్రయాణించిన దూరానికి అనుగుణంగా టోల్ వసూలు చేసే విధానంపై కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న స్థిర టోల్ విధానానికి బదులుగా కొత్త వ్యవస్థను తీసుకురావడం వల్ల వినియోగదారులకు న్యాయమైన చార్జీలు విధించే అవకాశం ఉంది. ఈ మార్పుతో టోల్ చెల్లింపుల్లో పారదర్శకత, సౌలభ్యం పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...