Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఇకపై ఆ పాత సర్టిఫికేట్లు చెల్లవు.. సచివాలయాల్లో సరికొత్త రూల్

Sai Kumar Jun 15, 2026 5:15 AM అమరావతి 2 viewsabout 5 hours ago
ఇకపై ఆ పాత సర్టిఫికేట్లు చెల్లవు.. సచివాలయాల్లో సరికొత్త రూల్ - Udayam Digital
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో జారీ చేసే ధ్రువీకరణ పత్రాల్లో కీలక మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు ఉన్న పాత ఫార్మాట్లను రద్దు చేసి, ఇకపై ‘స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయం’ పేరుతోనే ఆదాయ, కుల, నివాస సర్టిఫికేట్లను జారీ చేయనున్నారు. నకిలీ పత్రాల నివారణే లక్ష్యంగా కొత్త సర్టిఫికేట్లలో క్యూఆర్ కోడ్, రాజముద్ర, హాలోగ్రామ్ వంటి భద్రతా ఫీచర్లను చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా పాత స్టేషనరీ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేశారు.

Comments

G
Loading comments...