Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

భారత్‌లో విదేశీయుల బసపై హోంశాఖ కొత్త నిబంధనలు

Neha Singh Jun 02, 2026 10:18 AM అల్ ఇండియా 26 views1 day ago
భారత్‌లో విదేశీయుల బసపై హోంశాఖ కొత్త నిబంధనలు - Udayam Digital
180 రోజుల లోపు వీసాతో భారత్‌కు వచ్చే విదేశీయులు ఇక్కడ అదనంగా ఉండాలనుకుంటే, వీసా గడువు ముగియకముందే విదేశాంగ శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో ఉన్న 14 రోజుల అదనపు గడువు సదుపాయాన్ని హోంశాఖ రద్దు చేసింది. అలాగే, భారత్‌లో విదేశీయులకు పిల్లలు పుడితే 30 రోజుల్లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం తప్పనిసరి చేసింది. అయితే, తల్లిదండ్రుల్లో ఒకరు భారత పౌరులై ఉంటే మాత్రం ఈ జనన నమోదు నిబంధన నుండి మినహాయింపు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Comments

G
Loading comments...