Back to feed
తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రైల్వే లైన్
Nidhi Razdan Jun 14, 2026 3:36 AM అమరావతి 13 views1 day ago

సత్తుపల్లి-కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టును రైల్వే శాఖ సొంత నిధులతోనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ లైన్ వల్ల రెండు రాష్ట్రాల మధ్య 140 కి.మీ దూరం తగ్గుతుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఫైనాన్షియల్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ 14 శాతానికి పైగా ఉంటుందని, ఇది రైల్వే శాఖకు అత్యంత లాభసాటిగా ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

