Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నేటి నుంచి బడిగంట.. తిరిగి స్కూళ్ల బాట పట్టనున్న విద్యార్థులు

Sivanageswar Jun 13, 2026 7:15 AM విజయవాడ 15 views2 days ago
నేటి నుంచి బడిగంట.. తిరిగి స్కూళ్ల బాట పట్టనున్న విద్యార్థులు - Udayam Digital
48 రోజుల వేసవి సెలవులు ముగియడంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు శుక్రవారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. వేలాది మంది విద్యార్థులు తిరిగి స్కూళ్లకు హాజరుకానున్నారు. తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ వేగంగా సాగడంతో గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ మంది విద్యార్థులు చేరినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...