Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

జూన్ 21న మళ్లీ నీట్ యూజీ పరీక్ష

Rohit Bhattacharya May 15, 2026 5:09 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
జూన్ 21న మళ్లీ నీట్ యూజీ పరీక్ష - Udayam Digital
ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షను జూన్ 21న మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ (NTA) ప్రకటించింది. మే 3న జరిగిన పరీక్ష రద్దు కావడంతో దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయనున్నారు. ఈ రీఎగ్జామ్‌కు విద్యార్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. హాల్‌టికెట్ల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్‌టీఏ పేర్కొంది.

Comments

G
Loading comments...