Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Neha Singh May 15, 2026 6:12 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ - Udayam Digital
నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మే 3న జరిగిన పరీక్షను రద్దు చేశామన్నారు. జూన్ 21న రీఎగ్జామ్ నిర్వహిస్తామని, విద్యార్థులు కొత్తగా ఫీజు కట్టాల్సిన అవసరం లేదని, జూన్ 14న అడ్మిట్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...