Back to feed
రాజ్యసభలో 2/3 మెజారిటీ దిశగా ఎన్డీయే
Rohit Jun 14, 2026 5:22 PM అల్ ఇండియా 19 viewsabout 16 hours ago

టీఎంసీ పరిణామాలతో రాజ్యసభలో ఎన్డీయే బలం పెరుగుతోంది. ఖాళీ అయ్యే స్థానాలను కలుపుకుంటే ఆ సంఖ్య 154కు చేరనుండగా.. 2/3 మెజారిటీకి మరో 9 సీట్లు అవసరం. అయితే నవంబర్లో యూపీ ఎన్నికల తర్వాత బీజేపీ బలం కాస్త తగ్గే అవకాశముంది.
మరోవైపు, 20 మంది టీఎంసీ రెబల్స్ మద్దతిచ్చినా లోక్సభలో ఎన్డీయే బలం 314కే పరిమితమవుతుందని, 2/3 మెజారిటీ (363) సాధించడం కష్టమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Comments
Loading comments...



