వార్తలకు తిరిగి వెళ్లండి

విధ్వంసకర పాలన తర్వాత రాష్ట్రానికి కేంద్రం సహకారంతో నవజీవం పోశామని చంద్రబాబు అన్నారు. పెట్టుబడులను ఆకర్షిస్తూ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. అధికార యంత్రాంగం ప్రజలకు సేవకులుగా ఉంటూ, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించాలని ఆయన సూచించారు.
అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని, అపోహలు సృష్టించే శక్తులను ప్రజలు నమ్మవద్దని బాబు కోరారు.
Comments
Loading comments...

