Back to feed
భారత్ ప్రగతిలో మోదీ నాయకత్వం కీలకం: చంద్రబాబు
Kirti Jun 15, 2026 6:10 AM అమరావతి 2 viewsabout 4 hours ago

Photo Gallery
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సింగపూర్లో జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత, యువశక్తితో భారత్ ప్రపంచస్థాయిలో అగ్రగామిగా ఎదుగుతోందని కొనియాడారు.
ఏపీలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడుల కోసం ఆవిష్కరణలను ప్రోత్సహించాలని వెంచర్ కాపిటలిస్టులను చంద్రబాబు కోరారు.
Comments
Loading comments...


