వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడుకు చెందిన మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్ లిమిటెడ్ జూలై ఆఖరు లేదా ఆగస్టు ప్రారంభంలో రూ.20,350 కోట్ల భారీ ఐపీఓ (IPO)కు రానుంది. దేశీయ డెయిరీ రంగంలోనే ఇది అతిపెద్ద ఐపీఓ కావడం గమనార్హం.
ఈ ఐపీఓ ద్వారా రూ.17,850 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయనున్నారు. ఈ నిధులను ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు, అప్పులు తీర్చడానికి ఉపయోగించనున్నట్లు కంపెనీ డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్లో పేర్కొంది.
Comments
Loading comments...

