Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఈఐఎల్‌ భారీ వ్యాపార విస్తరణ ప్రణాళిక

భవేష్ కుమార్ Jul 04, 2026 12:02 AM హైదరాబాద్ 3 viewsabout 3 hours ago
ఎంఈఐఎల్‌ భారీ వ్యాపార విస్తరణ ప్రణాళిక - Udayam Digital
మేఘా ఇంజనీరింగ్‌ (ఎంఈఐఎల్‌) గ్రూప్‌ రాబోయే మూడేళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడులతో భారీ విస్తరణకు సిద్ధమైంది. దీని ద్వారా వార్షిక టర్నోవర్‌ను రూ.80,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఐదేళ్లలో ఈ టర్నోవర్‌ను రూ.2 లక్షల కోట్లకు చేర్చడమే ధ్యేయమని ఎండీ పీవీ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం గ్రీన్‌ఎనర్జీ, ఈవీ విభాగాలు కూడా బాగా పుంజుకుంటున్నాయని చెప్పారు.

Comments

G
Loading comments...