వార్తలకు తిరిగి వెళ్లండి
ఎంఈఐఎల్ భారీ వ్యాపార విస్తరణ ప్రణాళిక

మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) గ్రూప్ రాబోయే మూడేళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడులతో భారీ విస్తరణకు సిద్ధమైంది. దీని ద్వారా వార్షిక టర్నోవర్ను రూ.80,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వచ్చే ఐదేళ్లలో ఈ టర్నోవర్ను రూ.2 లక్షల కోట్లకు చేర్చడమే ధ్యేయమని ఎండీ పీవీ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం గ్రీన్ఎనర్జీ, ఈవీ విభాగాలు కూడా బాగా పుంజుకుంటున్నాయని చెప్పారు.
Comments
Loading comments...