Back to feed
పినరయి విజయన్తో వి.డి.సతీశన్ భేటీ
Priya Singh May 15, 2026 8:54 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా ఎంపికైన వి.డి.సతీశన్, తాత్కాలిక సీఎం పినరయి విజయన్ను తిరువనంతపురంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు నేతలు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
ఇటీవలి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘనవిజయం సాధించడంతో సతీశన్ను సీఎం అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించింది. ఈ నెల 18న కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
Comments
Loading comments...



