Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

భోజ్‌శాల ఆలయం హిందువులదే: హైకోర్టు తీర్పు

Sonia Singh May 15, 2026 9:59 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
భోజ్‌శాల ఆలయం హిందువులదే: హైకోర్టు తీర్పు - Udayam Digital
మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌శాల ప్రాంగణం సరస్వతి దేవి ఆలయమేనని హైకోర్టు ఇందౌర్ ధర్మాసనం తీర్పునిచ్చింది. ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు అనుమతించిన 2003 నాటి ఏఎస్ఐ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. చారిత్రక ఆధారాల ప్రకారం ఇది సంస్కృత విద్యా కేంద్రమని స్పష్టం చేసింది. మసీదు నిర్మాణానికి జిల్లాలోనే ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేలా దరఖాస్తు చేసుకోవచ్చని ముస్లిం వర్గానికి సూచించింది.

Comments

G
Loading comments...