Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌తో రామ్మోహన్ నాయుడు భేటీ

Follow Udayam on Google
Rohit Singh May 15, 2026 2:36 PM జాతీయంGeneral
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌తో రామ్మోహన్ నాయుడు భేటీ - Udayam
కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పౌరవిమానయాన అభివృద్ధి, ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడంపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోదీ అందరికీ విమానయాన సేవలు అందించాలనే విజన్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...