వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి న్యూఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి, క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
బెంగాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, యువతకు ఉపాధి కల్పన తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.
Comments
Loading comments...

