Back to feed
మంగోలియాలో లడఖ్ ఎల్జీకి ఘన స్వాగతం!
Vikram Chandra Jun 08, 2026 6:43 PM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago

గౌతమ బుద్ధుని ప్రధాన శిష్యుల పవిత్ర అవశేషాలను తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు వెళ్లిన లడఖ్ ఎల్జీ వీకే సక్సేనాకు మంగోలియాలోని ఉలాన్బాటర్లో ఘన స్వాగతం లభించింది. జూన్ 10న గాండెన్ మొనాస్టరీలో జరిగే ముగింపు వేడుకలో ఆయన పాల్గొంటారు.
అనంతరం అదే రోజు భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక IL-76 విమానంలో ఆ పవిత్ర అవశేషాలను న్యూఢిల్లీకి తీసుకురానున్నారు.
Comments
Loading comments...



