Back to feed
మీనాక్షి నామినేషన్ తిరస్కరణ: ఈసీని ఆశ్రయించిన కాంగ్రెస్
Ravish Kumar Jun 10, 2026 12:55 PM అల్ ఇండియా 27 views5 days ago

రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. అఫిడవిట్లో కేసు వివరాలు వెల్లడించలేదనే నెపంతో రిటర్నింగ్ అధికారి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు ప్రధాన ఎన్నికల కమిషనర్ను కలిశారు.
ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్య అని ఆరోపించిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం, నామినేషన్ తిరస్కరణపై న్యాయపరంగా కూడా పోరాడుతామని స్పష్టం చేసింది.
Comments
Loading comments...



