Back to feed
రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ: సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీనాక్షి నటరాజన్
Rohit Jun 11, 2026 6:57 AM అల్ ఇండియా 11 views4 days ago

రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ అక్రమంగా తిరస్కరించారని ఆమె తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. అయితే, ఎన్నిక ప్రక్రియ ముగిశాక ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు సూచించినట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్లో మూడు రాజ్యసభ సీట్లకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Loading comments...



