వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుచానూరు వర్ష విశ్వనాథ్ నగర్లో ఆదివారం మధ్యాహ్నం పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. బాధితుడు రంజిత్ కుమార్ కుటుంబం ఇళ్లకు తాళం వేసి ఊరికి వెళ్లిన కాసేపటికే దుండగులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
బీరువాలో దాచిన సుమారు 8 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 50 వేల నగదును దొంగిలించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

