Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసిటీతో వేలాది కుటుంబాలకు జీవనోపాధి

Follow Udayam on Google
శ్రీసిటీతో వేలాది కుటుంబాలకు జీవనోపాధి - Udayam
సత్యవేడు పరిసరాల అభివృద్ధికి శ్రీసిటీ కొత్త ఊపునిచ్చింది. 18 ఏళ్లలో 31 దేశాలకు చెందిన 260కుపైగా పరిశ్రమలు ఏర్పడి, రూ.53 వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. రూ.57,500 కోట్లకుపైగా ఎగుమతులు జరిగాయి. 75 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తోంది. మరో 2 వేల ఎకరాల విస్తరణతో మరింత ఉపాధి, పెట్టుబడులకు శ్రీసిటీ కేంద్రంగా మారనుంది. ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కృషితో వేల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తోంది.

Comments

G
Loading comments...