వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం కన్నుమూత!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అత్యంత ఆప్తమిత్రుడు, సీనియర్ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం (71) గుండె సంబంధిత సమస్యతో కన్నుమూశారు. ఆయన మృతికి ట్రంప్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
దక్షిణ కరోలినా నుంచి ప్రాతినిధ్యం వహించిన గ్రాహం, విదేశాంగ విధానాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన గౌరవార్థం దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని సగం ఎత్తులో ఎగరవేయాలని ట్రంప్ ఆదేశించారు.
Comments
Loading comments...