వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్లో గత 24 గంటల్లో పిడుగులు పడి ముగ్గురు మహిళలు, పదేళ్ల బాలుడితో సహా ఏడుగురు మరణించారు. రాంచీ, గర్వాలో ఇద్దరు చొప్పున, చత్రా, గిరిడి, సెరైకెలా-ఖర్సావాన్ జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.
అధికారులు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ వరుస ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి.
Comments
Loading comments...

