Back to feed
సుకన్య ఖాతాదారులకు కీలక హెచ్చరిక
Jaya Jun 13, 2026 6:52 AM అల్ ఇండియా 13 views2 days ago

సుకన్య సమృద్ధి యోజన ఖాతాదారులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్ తప్పనిసరిగా చెల్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిర్దేశిత మొత్తాన్ని జమ చేయకపోతే ఖాతా డిఫాల్ట్గా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
డిఫాల్ట్ ఖాతాలను జరిమానా చెల్లించి తిరిగి యాక్టివ్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, సమయానికి డిపాజిట్లు చేయడం ద్వారా వడ్డీ ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు. చిన్న పొరపాటు వల్ల దీర్ఘకాలిక ఆర్థిక లాభాలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Loading comments...



