Back to feed
శివగిరి మఠాన్ని సందర్శించిన కేరళ సీఎం వీడీ సతీశన్
Rituparna Chatterjee Jun 12, 2026 4:37 AM అల్ ఇండియా 7 views3 days ago

కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీడీ సతీశన్ తొలిసారిగా తిరువనంతపురంలోని శివగిరి మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ నారాయణ గురు సమాధి వద్ద ఆయన నివాళులర్పించారు. మనుషులందరికీ ఒకే మతం, ఒకే కులం అనే నారాయణ గురు బోధనలు గొప్ప సామాజిక విప్లవమని కొనియాడారు.
కేరళ ప్రజలంతా ఐక్యంగా ఉంటూ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు.
Comments
Loading comments...



