Back to feed
కంచర్ల శ్రీను హత్య కేసు: 13 మందికి జీవిత ఖైదు
Swati Chaturvedi Jun 10, 2026 12:44 PM ప్రకాశం 23 views5 days ago

ప్రకాశం జిల్లా రాజుపాలెంకు చెందిన కంచర్ల శ్రీను హత్య కేసులో మార్కాపురం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గ్రామంలో బొడ్డు రాయి విషయంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో, శ్రీనును దారి కాచి దారుణంగా హత్య చేసిన 13 మంది నిందితులకు న్యాయస్థానం బుధవారం జీవిత ఖైదు విధించింది.
ఈ కేసులో నేరం రుజువు కావడంతో నిందితులకు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
Comments
Loading comments...

