వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ రహిత పర్యావరణం కోసం న్యాయవాది మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో 2500 జ్యూట్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు.
గోదావరి పుష్కరాల నాటికి ఆలయ పరిసరాలను పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ నాగలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

