Back to feed
జియో ఐపీఓ: మార్కెట్లోకి భారీ నిధుల సేకరణకు సిద్ధం
kumar Jun 19, 2026 9:11 AM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago
రిలయన్స్ జియో ఐపీఓకు సిద్ధమవుతోంది. తన ఏజీఎం సమావేశంలో ముకేశ్ అంబానీ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ముసాయిదా పత్రాలకు బోర్డు ఆమోదం లభించగా, నేడు సెబీకి సమర్పించనున్నారు.
ఈ భారీ ఐపీఓ ద్వారా సుమారు రూ. 36 వేల నుండి 40 వేల కోట్ల వరకు నిధులను సేకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. టెలికాం రంగంలో ఇది అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది.
Comments
Loading comments...



