Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రీసర్వే పనులను పరిశీలించిన జేసీ సేధు మాధవన్

Sonia Gupta Jun 18, 2026 11:25 AM విజయనగరం 6 viewsabout 2 hours ago
రీసర్వే పనులను పరిశీలించిన జేసీ సేధు మాధవన్ - Udayam Digital
విజయనగరం జిల్లా కొండవెలగాడలో రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పనులను జేసీ ఎస్. సేధు మాధవన్ గురువారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో భూ రికార్డుల ధృవీకరణ, సరిహద్దుల నిర్ధారణ పనులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. రీసర్వే ప్రక్రియ పారదర్శకంగా, ఖచ్చితత్వంతో జరగాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.

Comments

G
Loading comments...