Back to feed




సీఎం చంద్రబాబు చొరవ: ఆక్వా రైతుల సమస్యకు పరిష్కారం
kumar Jun 18, 2026 12:59 PM అమరావతి 14 viewsabout 1 hour ago

సీఎం చంద్రబాబు చొరవతో ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారుల మధ్య సయోధ్య కుదిరింది. సీఎం సూచన మేరకు ఫీడ్ ధరను రూ.4 తగ్గించేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి.
ప్రభుత్వ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రైతు పక్షపాతిగా నిలుస్తోందని ఈ సందర్భంగా రైతులు కొనియాడారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
రేపే ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు కార్పొరేషన్ డీలిమిటేషన్పై హైకోర్టు స్టే
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లపై సమీక్ష
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్