Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరప్‌ దేశాలకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

Follow Udayam on Google
Lokesh Jun 12, 2026 12:08 PM జాతీయంబిజినెస్
యూరప్‌ దేశాలకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ - Udayam
చౌకగా, సులభంగా అందుబాటులో ఉన్నందునే రష్యా చమురును కొనుగోలు చేశామని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. మా సాంప్రదాయ సరఫరా అయిన మిడిల్ ఈస్ట్ చమురును యూరప్ దేశాలే కొనేశాయన్నారు. ఏ యూరప్ దేశంపైనా భారత ఆయుధాలతో దాడి జరగలేదని, కానీ యూరప్ దేశాలు విక్రయించిన ఆయుధాలతోనే భారత్‌పై దాడులు జరిగాయని ఆయన ఘాటుగా బదులిచ్చారు. భారత్ ఎన్నడూ యూరప్‌కు ముప్పు కలిగించలేదని తేల్చిచెప్పారు.

Comments

G
Loading comments...