Back to feed
యూరప్ దేశాలకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
Lokesh Jun 12, 2026 6:38 AM అల్ ఇండియా 12 views3 days ago

చౌకగా, సులభంగా అందుబాటులో ఉన్నందునే రష్యా చమురును కొనుగోలు చేశామని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. మా సాంప్రదాయ సరఫరా అయిన మిడిల్ ఈస్ట్ చమురును యూరప్ దేశాలే కొనేశాయన్నారు.
ఏ యూరప్ దేశంపైనా భారత ఆయుధాలతో దాడి జరగలేదని, కానీ యూరప్ దేశాలు విక్రయించిన ఆయుధాలతోనే భారత్పై దాడులు జరిగాయని ఆయన ఘాటుగా బదులిచ్చారు. భారత్ ఎన్నడూ యూరప్కు ముప్పు కలిగించలేదని తేల్చిచెప్పారు.
Comments
Loading comments...



