Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

జైశంకర్-సైప్రస్ అధ్యక్షుడు భేటీ

Nidhi Razdan May 28, 2026 1:03 PM అల్ ఇండియా 4 views31 minutes ago
జైశంకర్-సైప్రస్ అధ్యక్షుడు భేటీ - Udayam Digital
విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్‌తో భేటీ అయ్యారు. పశ్చిమ ఆసియా పరిస్థితులు, మధ్యధరా ప్రాంతంలో భారత్ ప్రయోజనాలపై చర్చించారు. అధ్యక్షుడి భారత పర్యటనతో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని జైశంకర్ తెలిపారు. సైప్రస్‌లో జరిగిన యూరోపియన్ యూనియన్ మంత్రుల సమావేశంలోనూ జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐరోపా దేశాలతో భారత్ బంధాన్ని మరింత దృఢపరుస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

Comments

G
Loading comments...