వార్తలకు తిరిగి వెళ్లండి
నష్టాల నుంచి కోలుకున్న సూచీలు
రమేష్ బాబు Jun 24, 2026 4:51 AM అల్ ఇండియా 10 viewsabout 19 hours ago

నిన్నటి నష్టాల తర్వాత దేశీయ మార్కెట్లు నేడు లాభాల్లో మొదలయ్యాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 237 పాయింట్లు, నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో సానుకూలంగా కదలాడుతున్నాయి.
డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉండగా, బ్యాంక్ నిఫ్టీ కూడా పుంజుకుంది. అయితే డాలర్తో పోలిస్తే రూపాయి స్వల్పంగా బలహీనపడింది, ఇతర ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి.
Comments
Loading comments...