Back to feed
భారత రైల్వే చారిత్రక ఘనత
Sneha Jun 11, 2026 6:48 AM అల్ ఇండియా 3 views4 days ago

ఎలక్ట్రిక్ ఓవర్హెడ్ లైన్ల ద్వారా డబుల్ స్టాక్ కంటైనర్ రైళ్లను నడిపిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ ఘనత సాధ్యమైంది.
ప్రత్యేక హై-రైజ్ ఓవర్ హెడ్ వ్యవస్థ, శక్తివంతమైన లోకోమోటివ్ల సహాయంతో ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఇది రవాణా ఖర్చులను, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తూ పర్యావరణహిత రవాణాకు దోహదపడుతోంది
Comments
Loading comments...



