వార్తలకు తిరిగి వెళ్లండి
గల్ఫ్ సంక్షోభంలోనూ భారత్ స్మార్ట్ మూవ్

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, గల్ఫ్ దేశాల రవాణా ఆటంకాల వల్ల చమురు కొరత రాకుండా భారతీయ రిఫైనరీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. రష్యా, అమెరికాల నుండి దిగుమతులు పెంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాయి.
ఫలితంగా, దేశీయంగా క్రూడాయిల్ దిగుమతులు మళ్లీ పూర్వస్థితికి చేరుకున్నట్లు హెచ్ఎస్బీసీ (HSBC) నివేదిక వెల్లడించింది. ఈ వైవిధ్యభరిత వ్యూహం వల్ల ముడిచమురు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగలేదు.
Comments
Loading comments...