Back to feed
భారతీయుల మృతిపై భారత్ తీవ్ర నిరసన
Rohit Jun 13, 2026 4:43 AM అల్ ఇండియా 6 views2 days ago

ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జైశంకర్ చర్చలు జరిపారు. ఇటువంటి దాడులు ఏమాత్రం సమంజసం కావని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, దాడులపై అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. అమెరికా వైఖరిని నిరసిస్తూ భారత్ ఇప్పటికే ఆ దేశ దౌత్యాధికారికి సమన్లు జారీ చేసింది.
Comments
Loading comments...



