Back to feed
రష్యా చమురు కొనుగోళ్లలో భారత్ దూకుడు
Kiran Jun 14, 2026 6:02 AM అల్ ఇండియా 19 views1 day ago

మే నెలలో రష్యా నుంచి అత్యధిక ఇంధనం కొన్న రెండో దేశంగా భారత్ నిలిచింది. ఏప్రిల్తో పోలిస్తే ముడిచమురు దిగుమతులు 21% పెరిగి, మొత్తం 5.8 బిలియన్ యూరోల కొనుగోళ్లు జరిగాయి.
దేశీయ రిఫైనరీలు ఈ దిగుమతులను భారీగా పెంచడమే కాకుండా.. ఇక్కడి నుంచి శుద్ధి చేసిన చమురును అమెరికా, ఐరోపా దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుండటం గమనార్హం.
Comments
Loading comments...



